
పొగాకు ఉత్పత్తులపై కేంద్రం భారీగా ఎక్సైజ్ పన్నులు పెంచడంపై ఫైఫా (ఆల్ ఇండియా ఫార్మర్స్ అసోసియేషన్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయంతో ధరలు పెరిగి అమ్మకాలు తగ్గి రైతులకు నష్టం జరుగుతుందని తెలిపింది. ఇప్పటికే ఖర్చులు పెరగడం, ధరలు స్థిరంగా ఉండటంతో రైతులు ఒత్తిడిలో ఉన్నారని సంస్థ పేర్కొంది. ఫైఫా అధ్యక్షుడు మురళీ




