Thursday, January 15, 2026
Google search engine
HomeUncategorizedఅసెంబ్లీ కార్యదర్శిగా బాధ్యతల స్వీకరణ

అసెంబ్లీ కార్యదర్శిగా బాధ్యతల స్వీకరణ

రాష్ట్ర శా సనసభ నూతన కార్యదర్శిగా రేండ్ల తిరుపతి శుక్రవారం బాధ్యతలు స్వీకరించా రు. ప్రస్తుతం శాసనపరిషత్తు కార్యదర్శి గా ఉన్న వి.నరసింహా చార్యులు ఆయన కు బాధ్యతలు అప్పగించారు. ఇకపై నరసింహాచార్యులు శాసనమండలి కార్యదర్శిగా కొనసాగుతారు. అనంతరం తిరుపతి, నరసింహాచార్యులు శాసనసభ స భాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసా రు. ఈ సందర్భంగా సభాపతి నూతన కార్యదర్శి తిరుపతికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రేండ్ల తి రుపతి శాసనసభ కార్యదర్శిగా నియామకం కావడానికి ముందు వక్ఫ్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments